Thursday, March 27, 2008

"ఆవకాయ బిర్యాని"

"ఆనంద్", "గోదావరి", "హ్యాప్పీడేస్" చిత్రాల దర్శక, నిర్మాత శేఖర్ కమ్ముల తన తాజా ప్రాజెక్టు "ఆవకాయ బిర్యానీ" ని ప్రారంభించాడు. "ఆవకాయ బిర్యానీ" పేరుతో నిర్మించే ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల నిర్మాతగా మాత్రమే ఉంటూ, దర్శకత్వ బాధ్యతలను అనీష్ కురువిల్లాకు అప్పగించాడు.అనీష్ శేఖర్ తొలి చిత్రం "ఆనంద్" లో రాజాకు ఫ్రెండ్ పాత్రలో నటించాడు. అనీష్ చెప్పిన కథ బాగా నచ్చడంతో అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్ పై శేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొత్త నటీనటులు బిందు, కమల్ లు ఇందులో నటిస్తున్నారు.

No comments: