
Friday, August 31, 2007
మహేశ్ బాబు తో రూ.55 కోట్ల ఒప్పందం చేసుకున్న యు.టి.వి.

నాకూ ఒక్క జాతీయ అవార్డు కావాలి: త్రిష.
టాలీవుడ్, మరియు కోలీవుడ్ లలో క్రేజీ హీరోయిన్ అయిన త్రిష అవార్డుకోసం చకోర పక్షిలా ఎదురు చూస్తొంది. తెలుగు, తమిళ భాషలలో పలు చిత్రాల్లో నటించినా ఇంతవరకు ఒక్క జాతీయ అవార్డయినా రాక పోవడం ఆమెను చాలా బాధ పెట్టినట్లు తెలిసింది. దాంతో ఎలాగయినా ఒక్క జాతీయ అవార్డయినా సాధించాలనే లక్ష్యంతో ఆమె ఒక్క సమాంతర చిత్రం (ఆర్ట్ ఫిల్మ్) లో అయినా నటించాలని నిర్ణయించినట్లు తెలిసింది.
దర్శకత్వం వహిస్తున్న "చెన్నయిల్ ఒరు మలై కాలం" చిత్రంలో, మరియు రాధా మోహన్ చిత్రంలో నటిస్తోంది. కాగా రాధా మోహన్ చిత్రంలో తండ్రీ కూతుళ్ళ మద్యన కొనసాగే ఆత్మీయానుభంధాలు కథాంశంగా నిర్మిస్తుండడం వల్ల ఆ చిత్రం తన కోరిక తీర్చొచ్చనే ఆశతో త్రిష ఉన్నట్లు తెలిసింది.ఎనీ హౌ త్రిషా బెస్ట్ ఆఫ్ లక్. 
నటశేఖర కృష్ణ,ఇళయరాజా, అంబరీష్ లకు ప్రతిష్టాత్మక ఎన్.టి.ఆర్. అవార్డు.

క ఎన్.టి.ఆర్. అవార్డును రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఐదు సంవత్సరాలక్రితం ప్రభుత్వం ఆపేసిన ఎన్.టి.ఆర్. అవార్డు లను తిరిగి పునరుద్దరిస్తూ వరుసగా మూడు సంవత్సరాలకు ఎన్.టి.ఆర్. అవార్డులను ప్రభు
త్వం ప్రకటించింది. ఈ అవార్డు ప్రధానోత్సవంలో భాగంగా 2003,2004,2005వ సంవత్సరాలకు గాను నటశేఖర కృష్ణ,ఇళయరాజా, అంబరీష్ లకు ప్రతిష్టాత్మక ఎన్.టి.ఆర్. అవార్డును ప్రభుత్వం ప్రకటించింది.ఈ అవార్డు కింద రూ.5 లక్షల నగదు, ఒక లక్ష విలువైన వెండి జ్ఞాపికను ప్రదానం చేస్తారు. 2006,2007వ సంవత్సరాలకు గాను ఎన్.టి.ఆర్ అవార్డుల ఎంపికకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఎంపిక చేయవలసి ఉందని ప్రభుత్వం ప్రకటించింది. కాగా ఈ
అవార్డులను ఈ నవంబరులో జరిగే నంది అవార్డుల ప్రధాన కార్య క్రమంలో గ్రహీతలకు అందజేస్తారు. Thursday, August 30, 2007
బాంబు దాడితో భీతిల్లిన తెలుగు సినీ పరిశ్రమ.
హైదరాబాదు జంట బాం
బు పేలుళ్ళు తెలుగు సినీ పరిశ్రమను ఆర్థికంగా దెబ్బతీసాయి. శనివారం జరిగిన బాంబు పేలుళ్ళ నేపద్యంలో హైదరాబాదులోని థియేటర్లను వరుసగా మూడు రోజులపాటు మూసి వుంచారు. బుధవారమే థియేటర్లను తిరిగి ఓపెన్ చేయడంతో బాంబు పేలుళ్ళ భీతితో వున్న ప్రేక్షకులు థియేటర్లకు రావడానికే భయపడిన సందర్బాలు ఉన్నాయి. దాంతో ఒక్కసారిగా సినిమాల కలెక్షన్లు దెబ్బతిని థియేటర్లన్నీ ఢీలాపడిపోయాయి. దాంతో తెలుగు సినీ పరిశ్రమలోని అత్యధికులు బాగా కలతచెందినట్లు కనిపించారు.ఇటీవల తన కొత్త చిత్రం విడుదలైన ఎన్.టి.ఆర్ తోసహా చాలామంది బాధపడినట్లు పరిశ్రమలోని అనేకులు చెబుతున్నారు. మొదటి వారం గొప్ప కలెక్షన్లతో రికార్డు నెలకొల్పిన "యమదొంగ" చిత్రం బాంబుల దెబ్బకు దివాలా తీసాయి. పూరీ జగన్నాథ్ తమ్ముడు సాయిరాం శంకర్ నటించిన "హల్లో ప్రేమిస్తారా" చిత్రాన్ని కూడా ఈ కారణంగానే విడుదలను సెప్టెంబర్ 14కు పొడిగించారు. ఇక మిగతా చిత్రాల సంగతి మరీ ధారుణంగా వుందని తెలిసింది. ప్రభుత్వాలపై కక్ష పెంచుకున్న తీవ్రవాదులు అందుకు అమాయకులను బలి చేయడమనే విష సంస్కృతి తొలిగినప్పుడే సామాన్య ప్రజానీకానికి రక్షణ. అప్పుడే సినిమాలైనా, ఇతర వ్యాపారాలైనా ఎలాంటి దెబ్బతినకుండా కొనసాగుతాయి.
430 కోట్లు చెల్లించి "షోలే" హక్కులు కొన్న పి.ఎన్.సి.

ఇప్పుడు కొత్తగా ఈ చిత్రం రీమేక్ కు పొందిన రేటుతో మరోమారు భారతీయ చిత్ర పరిశ్రమలో సంచలనం సృస్టించింది. "షోలే" చిత్రాన్ని రీమేక్ కోసం చిత్ర నిర్మాత జి.పి. సిప్పీ, దర్శకుడు రమశ్ సిప్పీలకు ఏకంగా రూ.430 కోట్లు చెల్లించి ప్రీతీశ్ నంది కమ్యూనికేషన్స్ (పి.ఎన్.సి.) హక్కులు పొందడం బాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. ప్రీతీశ్ నంది కమ్యూనికేషన్స్ సంస్థ "షోలే" చిత్రాన్ని నాలుగు భాగాలుగా చిత్రించడానికి పూనుకుంది. అసలు "షోలె" కు ముందు ఏం జరిగి వుంటుందోననే కథాంశంతో మొదటి భాగాన్ని,అసలు చిత్రాన్ని యధాతతంగా రెండవ భాగాన్ని, త
దనంతరం జరిగే కథతో మూడవ భాగాన్ని చిత్రించడంతోబాటు, అసలు చిత్రాన్ని యధా
తతంగా యానిమేషన్ రూపంలో నాలుగవ చిత్రాన్ని నిర్మినంచడానికి పూనుకుంది. వీటికి సంబంధించిన స్క్రిప్ట్ కార్యక్రమాలు అప్పుడే ప్రారంభమయ్యాయని తెలిసింది. దీని షూటింగ్ కూడా అతి త్వరలోనే సెట్స్ పైకి వస్తుంది. Wednesday, August 29, 2007
తోడుకోసం ఎదురు చూస్తున్న టాబూ...!?.

రాజశేఖర్ తమిళ చిత్రం "ఒల్లెలావుంది".

.
లు చిత్రాలు తమిళంలో విడుదలై మంచి విజయాన్ని సాధించాయి. ఆ కోవలో ఇప్పుడు "ఎవడైతే నాకేంటి" చిత్రం "ఉడంబు ఎప్పడి ఇరుక్కు" పేరుతో తమిళంలో విడుదల అవుతొంది. కాగా ఈ చిత్రానికి రాజశేఖర్ సతీమని జీవిత దర్శకత్వం వహించింది. Tuesday, August 28, 2007
శృంగార తార మల్లిక నిర్మాతగా కొత్త అవతారం!.
భారతదేశ అందాల తార మల్లికా శెరావత్ నిర్మాతగా కొత్త అవతారం ఎత్తింది. శృంగార తారగా కుర్రకారు గుండెలు కొల్లగొట్టిన మల్లిక "బ్లూ వెల్వెట్" పేరుతో తన సంస్థను ప్రారంభిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించింది.
తే కుర్రకారు కొద్దిగా డిసప్పాయింట్ కావలసిందే.
రజినీకాంత్, మణిరత్నంల కాంబినేషన్లో మరో "దళపతి".


దెయ్యంతో ప్రేమలో పడ్డ హీరో మాధవన్!.


దిరి ఎప్పుడు పాకాన పడుతుందా, ఆ తర్వాత ఏంజరుగుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Monday, August 27, 2007
నగ్నంగా నటించనని చిత్రంలోంచి తప్పుకున్న "నమిత".

బంధించి ముఖ్యంగా అది ఆయా నటీనటుల మర్యాదకు భంగంకలిగించేదయినప్పుడు తాప్పకుండా ఈ విశయం ముందుగానే వారికి తెలియజేసి వారి అనుమతి తీసుకున్నాకే మిగతా కార్యక్రమాలు కొనసాగించడం చిత్రానికి, చిత్రపరిశ్రమకు ఆరోగ్యకరం. Saturday, August 25, 2007
6 కోట్లకు శేఖర్ కమ్ముల "హ్యాప్పీ డేస్" చిత్ర హక్కులు కొన్న దిల్ రాజు.



ప్రతిభావంతుడైన దర్శకుడిగా పర్గాంచిన శేఖర్ కమ్ముల "హ్యాప్పీ డేస్" చిత్రం ప్రదర్శన హక్కులను సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ కం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు తీసుకున్నారు. దీంతో ఈ చిత్రంపై తెలుగు సినీ పరిశ్రమలో అంచనాలు పెరిగాయి. ముక్యంగా దిల్ రాజు చిత్ర హక్కులు తీసుకుంటే అది ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే సెంటిమెంట్ ఇండస్ర్టీలో ఉంది. గతంలో దిల్ రాజు ప్రదర్శన హక్కులు తీసుకున్న "పోకిరి", "ఖుశి" తదితర చిత్రాలు అఖంఢ విజయం సాధించడమే ఈ చిత్రంపై అంచనాలు పెరగడానికి ప్రధాన కారణంగా తెలుగు సినీ పరిశ్రమ చెబుతోంది. ఈ చిత్ర ప్రదర్శన హక్కుల కోసం దిల్ రాజు 6 కోట్ల రూపాయలు చెల్లించినట్లు తెలిసింది.

కమల్ హాసన్ దర్శకత్వంలో తెలుగులో కొత్త చిత్రం...!!
వైవిధ్యమైన నటుడిగా పేర్గాంచిన నటుడు కమల్ హాసన్ త్వరలో తెలుగులో ఓ స్వంత చిత్రాన్ని నిర్మించనున్నారు. తన స్వంత సంస్థ అయిన రాజ్ కమల్ మూవీస్ పతాకంపై నిర్మించనున్న ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను అతి త్వరలోనే తెలియజేస్తానని ఆయన తెలిపారు.కాగా ఈ చిత్రం ప్రస్తుతం కమల్ హాసన్ నటిస్తున్న "దశావతారం" చిత్రం పూర్తవగానే ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ఈ చిత్రాన్ని తానే తన రాజ్ కమల్ మూవీస్ బ్యానరుపై రూపొందించనున్నారు. కాగా ఈ చిత్రానికి తానే దర్శకత్వం వహించే అవకాశం ఉందని తెలిసింది. ఇందుకు సంబంధించిన కథను కూడా ఆయన సిద్దం చేసుకున్నట్లు ఆయనకు దగ్గరివారు తెలియజేస్తున్నారు. అయితే ఈ విషయమై అధికారికమైన సమాచారం మాత్రం ఎవరూ ఇవ్వడం లేదు. గతంలో కమల్ హాసన్ "అంతులేని కథ","సాగర సంగమం", "స్వాతి ముత్యం","శుభ సంకల్పం" తదితర తెలుగులో చిత్రాలలో నటించారు.
మా బాలయ్య పెళ్ళిపెద్దాయెనెనే మా సినిమోళ్ళ ఇంట పండుగాయెనే..!!!. (PHOTO)
రాం గోపాల్ వర్మ "అగ్గి" రాజుకుంది.

రాం గోపాల్ వర్మ దర్శకత్వంలో యాడ్ ల్యాబ్స్ నిర్మిస్తున్న "అగ్గి" చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది.
"రాంగోపాల్ వర్మ కీ ఆగ్" పేరుతో హిందీలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం "అగ్గి" గా తెలుగులో విడుదలవనుంది. దీనికి సంబంధించిన డబ్బింగ్ పనులు పూర్తికావస్తున్నాయి.
అలనాటి "షోలే" ప్రేరణతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం విభిన్న తరహాలో ఉంటుందని వర్మ అంటున్నారు. అమితాబ్ బచ్చన్ బబ్బర్ సింగ్(అలనాటి గబ్బర్ సింగ్ అన్నమాట) పాత్ర పోశించిన ఇందులో బాలీవుడ్ అగ్ర తారాగణం నటించారు. మళయాల నటుడు మోహన్ లాల్ కూడా ప్రముఖ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఊర్మిళ ఓప్రత్యేక ఐటెం సాంగ్ లో పేక్షకులను మత్తెక్కించనుంది.ఈ చిత్రానికి సంబంధించిన పాటలను ఇటీవలే హైదరాబాదులో విడుదల చేసారు. త్వరలోనే ఈ సినిమా వివిధ భాషలలో భారతీయ ప్రేక్షకులను అలరించనుంది.
Friday, August 24, 2007
మొదటి వారం 11.57 కోట్ల కలెక్షన్లతో రికార్డు సృస్టిస్తున్న ఎన్.టి.ఆర్. "యమదొంగ".



ఎన్.టి.ఆర్. "యమదొంగ" కలెక్షన్ల పరంగా రికార్డు సృస్టిస్తోంది. ప్రారంభంలో సినిమాపై వచ్చిన టాక్ తో ఈ సినిమా యావరేజ్ గా నడుస్తుందని అంతా అనుకున్నా ఇప్పుడు ట్రేడ్ రిపొర్ట్ అందుకు విరుద్దంగా వచ్చింది.
దసరాకు తెలుగు సినిమాలో రసవత్తర పోటీ: లక్ష్యం 150 కోట్లు.


కాగా అన్ని చిత్రాలూ ప్రతిష్టాత్మకమైనవే కావడం ఇక్కడ గమనార్హం. ముఖ్యంగా "పోకిరీ" లాంటి సంచలన విజయం సాధించిన చిత్ర కథానాయకుడు మహేష్ బాబు నుంచి వసున్న "అతిథి" చిత్రం ఒకవైపు పోటీలో ఉండగా, "పోకిరీ" చిత్రానికి దర్శకత్వం వహించిన పూరీ జగన్నాథ్, చిరంజీవి తనయుడు రాం చరన్ తేజ హీరోగా వైజయంతి బ్యానరుపై నిర్మిస్తున్న "చిరుత" మరోవైపు పోటీలో ఉంది. సినీ నేపధ్యంలోని మిస్టరీ కథతో "కాళిదాసు".
భారతీయ సినీ పరిశ్రమలోని అత్యంత ప్రతిభావంతులైన కళాకారులు దర్శకుడు భారతీరాజా, కథానాయకుడు అర్జున్, ప్రతిభాశాలి నానా పటేకర్ లు కలిసి చేస్తున్న చిత్రం "కాళిదాసు". "బొమ్మలాట" పేరుతో తమిళ, హిందీ భాషలలో నేరు చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం తెలుగులో డబ్బింగ్ చిత్రంగా విడుదలవుతొంది.శ్రీ లక్ష్మీ శ్రీనివాస పిక్షర్స్ పతాకంపై ,కె.లక్ష్మీనారాయణ రెడ్డి దీనిని తెలుగులో అందిస్తున్నారు.గతంలో భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన "ఎర్ర గులాబీలు","టిక్ టిక్ టిక్" చిత్రాల తరహాలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఈ నెలలోనే విడుదలచేయడానికి ప్రయత్నిస్తున్నారు.హీరో అర్జున్ సరసన కాజల్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి హిందీ సంగీత దర్శకుడు హిమేశ్ రేష్మానియా సంగీతం సమకూరుస్తున్నారు. ఓ దర్శకుడి జీవితంలో జరిగిన సంఘటనలను క్రోఢీకరిస్తూ మిస్టరీ చిత్రంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో కొన్ని భారతీరాజా నిజ జీవితంలోని ఘట్టాలుకూడా చోటు చేసుకోవచ్చునని తమిళ పరిశ్రమ చెబుతోంది.
విభిన్న చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొని ఉంది.
Thursday, August 23, 2007
అమెరికాలో ఈ నెల 31న విడుదలవనున్న "వనజ".


పన్నెండు మంది కథానాయికలతో బాలకృష్ణ సయ్యాట.



డి.వి.డి అమ్మకాలలో వరల్డ్ టాప్ టెన్.


గ్లామర్ దృశ్యాల చిత్రీకరణకూ "సై" అన్న కమలినీ ముఖర్జీ.
"ఆనంద్" మంచి కాఫీలాంటి సినిమా, "గోదావరి" లాంటి అభినయ ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటించిన కథానాయిక కమలినీ ముఖర్జీ ఇక ముందు గ్లామర్ సన్నివేశాల్లో కూడా నటించడానికి "సై" అంటోంది. ప్రస్తుతం షూటింగ్ లో ఉన్న నరేష్ చిత్రంతో సహా పలు తెలుగు చిత్రాలలో, పలు తమిళ చిత్రాలలో నటిస్తున్న కమలినీ ముఖర్జీ కొద్దికాలం క్రితం కమల్ హాసన్ తో నటించిన చిత్రంలో కూడా కొంత శృంగారాన్ని ఒలకబోసినట్లు తమిళ పరిశ్రమ తెలియజేస్తొంది. ఇక ముందు కూడా తను నటించే అన్ని భాషల చిత్రాలలో అవసరమైన పక్షంలో శ్రంగార సన్నివేశాలలో నటించేందుకు తను సిద్దంగా ఉన్నట్లు తన దగ్గరి వారితో చెబుతోందని తెలిసింది. థామస్ ఆల్వా ఎడిసన్ "కినెటోస్కోప్" ప్రదర్శన.
Wednesday, August 22, 2007
హిందీలోకి అనువదించనున్న రజినీకాంత్ "శివాజి".

తమిళనాట విజయ దుంధుభి మ్రోగిస్తున్న "శంకర్ దాద జిందాబాద్".

విడుదలకు సిద్దమవుతున్న విక్రం "భీమ".

క్రేజీ హీరో విక్రం, తమిళనాడులో స్థిరపడిన తెలుగువాడైన దర్శకుడు లింగు స్వామి, ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నంల కాంబినేషన్లో రూపుదిద్దుకున్న "భీమ" విడుదలకు సిద్దమవుతోంది. తమిళంలో నిర్మించిన పితామగన్, అన్నియన్ చిత్రాల తెలుగు అనువాద చిత్రాలు శివపుతృడు,అపరిచితుడు లుగా విడుదలై ఘనవిజయం సాధించాయి. తెలుగు వాడైన విక్రం ఇప్పుడు తమిళ, తెలుగు భాషలలో ఏకకాలంలో నిర్మించిన ఈ "భీమ"లో నటించాడు. ఇందులో విక్రం సరసన త్రిశ జంటగా నటించింది. గుండెధైర్యమే బలమనుకునే ఒ మొరటోడికి సంబంధించిన కథతో రూపొందిన ఈ చిత్రంలో త్రిశ ది అదిక ప్రాధాన్యతగల పాత్ర అని నిర్మాత తెలియజేస్తున్నారు.
నిర్మాతల మండలి అధ్యక్షునిగా భరద్వాజ.

Tuesday, August 21, 2007
అక్టోబర్ 3వ తేదీన రానున్న మహేష్ బాబు "అతిథి".
క్రిష్ణ ప్రొడక్షన్స్ బ్యానరుపై ఘట్టమనేని రమేష్ బాబు మహేష్ బాబు హీరోగా, అమృతా రావు హీరోయిన్ గా నిర్మించిన "అతిథి" చిత్రం అక్టోబర్ 3వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రానికి మణి శర్మ అందించిన పాటలు బావున్నాయనే టాక్ పరిశ్రమలో వచ్చింది.ఈ పాటలను సెప్టెంబర్ 5వ తేదీన విడుదల చేయనున్నారు. వీటిని సుప్రీం మ్యూజిక్ సంస్థ విడుదల చేయనుంది. సురెందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. పిరమిడ్ విడుదల చేయనున్న "చందమామ" చిత్రం.

పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్ సంస్థ కృష్ణవంశీ దర్శకత్వం వహించిన "చందమామ" చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్ అంతటా విడుదల చేస్తోంది. నవదీప్,శివ బాలాజీ, కాజల్, సింధు మీనన్ నాయికా నాయకులుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రేఖా కంబైన్స్ సమర్పణలో తేజ సినిమా పతాకంపై సి.కల్యాన్, ఎస్.విజయానంద్ లు నిర్మించారు.
ఈ సినిమా పాటలను సోమవారం విడుదల చేసారు. కాగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 6న విడుదల చేయనున్నారు. హృద్యమైన ప్రేమ కథతో నిర్మించిన ఈ చిత్రం గతంలో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చిత్రాలలాగే ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నిర్మాతలంటున్నారు. ఇందులో నాగేంద్ర బాబు మరియు ఆహుతి ప్రసాద్ లకు చాలా అద్భుతమైన పాత్రలు లభించినట్లు తెలిసింది. సకుటుంబ సమేతంగా చూడదగ్గ ప్రేమ కథగా రూపొందించిన ఈ చిత్రానికి కె.ఎం.రాధాకృష్నన్ సంగీతాన్ని అందించారు.
వైజాగ్ లో విడుదలవనున్న "డాన్" ఆడియో.

"బుజ్జిగాడు-మేడ్ ఇన్ చెన్నై" గా వస్తున్న ప్రభాస్.

Monday, August 20, 2007
చిరంజీవి తనయుని "చిరుత"లో "క్రిష్" పోలికలు...!?.


మలేషియాలో జరగనున్న తెలుగు సినీ మ్యూజికల్ నైట్.
మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్(మా), మరుయు మలేషియా కల్చరల్ ఫౌండేషన్లు సం యుక్తంగా నవంబర్ 17, 18వ తేదీలలో మలేషియాలో తెలుగు సినీ తారల మ్యూజికల్ నైట్ నిర్వహించనున్నారు.తెలుగు సినీ పరిష్రమ 75 సంవత్సరాలు పూర్తిచేకోవడం, అలాగే మలేషియా స్వాతంత్ర్యం సంపాదించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా ఈ మ్యూజికల్ నైట్ ను నిర్వహిస్తున్నట్లు మా అధ్యక్షులు నాగేంద్ర బాబు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చే మొత్తాన్ని పేద కలాకారుల సంక్షేమానికై వెచ్చిస్థామని ఆయన తెలియజేశారు. శ్రీవెంకట్ బులెమోని.
తెలుగు సినిమా పీపుల్ చాయిస్ అవార్డ్స్ కు శ్రీకారం.
తెలుగు సినిమా చరిత్రలో తొలిసారిగా ప్రజలే న్యాయనిర్నేతలుగా "తెలుగు సినిమా పీపుల్ చాయిస్ అవార్డ్స్" కు శీకారం చుట్టారు.తెలుగు సినిమా పీపుల్ చాయిస్ అవార్డ్స్ కమిటీ కన్వీనర్లు మహేశ్వర రావు, భగీరథ, యాంకర్ సుమ లు అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఓటింగ్ ఆధారంగా ఈ అవార్డుల ఎంపిక జరుగుతుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు తమకు నచ్చిన చిత్రాలను ఎంపిక చేసుకుని ఎస్.ఎం.ఎస్ ల ద్వారా విజేతలను ఎన్నుకునే కొత్త ఒరవడికి తెలుగులో తాము శ్రీకారం చుడుతున్నామని వారు తెలిపారు.తొలిసారిగా 2006 ఉగాది నుంచి 2007 ఉగాది వరకు విడుదలైన ( శ్రీ రామదాసు నుంచి జగడం వరకు) చలన చిత్రాలలోని ఉత్తమ చిత్రాలను ఎస్.ఎం.ఎస్. ల ద్వారా ప్రేక్షకులు ఎన్నుకోనున్నారని వారు తెలిపారు.అయితే దీనికి సంబంధించిన విధి విధానాలను ఇంకా రూపొందించాల్సి ఉంది.వాటి వివరాలు త్వరలోనే తెలుస్తాయి.
శ్రీవెంకట్ బులెమోని.
డిజిటల్ రూపం లోకి రాజ్ కపూర్ చిత్రాలు.


తెలుగులో రానున్న "హోస్ట్".


శ్రీవెంకట్ బులెమోని.

శరవేగంతో నిర్మిస్తున్న మహేష్ బాబు "అతిథి".
"పోకిరి" సంచలన విజయం తర్వాత మహేష్ బాబు నటిస్తున్న "అతిథి" చిత్రంపై తెలుగునాట భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురెందర్ రెడ్డి దర్శకుడు. బొంబాయి నటి అమృతా రావు కథానాయికగా తెలుగు తెరకు పరిచయమౌతోంది. యు.టి.వి.సంస్థ భారీ మొత్తం చెల్లించి ఈ చిత్ర దేశవ్యాప్త ప్రదర్శన హక్కులను కైవసం చేసుకుంది. ఈ చిత్ర షూటింగ్ ప్రస్థుతం హైదరాబాద్ లో జరుగుతోంది. చక్కటి కుటుంబంలోని ఆప్యాయతలు, అనురాగాల కలయికగా ఈ చిత్రం ఉంటుందని తెలిసింది.ముంబై నటుడు మురళీ శర్మ ఈ చిత్రం ద్వారా విలన్ పాత్రలో పరిచయమవుతున్నారు.ఇందులో ఆశిష్ విద్యార్థి,సునీల్,బ్రహ్మానందం,వేణు మాధవ్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.ఈ చిత్రానికి మాటలు అబ్బూరి రవి,రచనా సహకారం వక్కంతం వంశీ,సంగీతం మణిశర్మ,కెమెరా సమీర్ రెడ్డి. కాగా ఈ చిత్ర ఆడియోను సెప్టెంబర్ లో విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.అక్టోబర్లో చిత్రం విడుదల అవుతుంది.శ్రీవెంకట్ బులెమోని.
Friday, August 17, 2007
రీమాసేన్ కు "గ్లామర్ క్వీన్" అవార్డు.
"చిత్రం" సినిమాతో సినీ పరిశ్రమకు పరిచయమైన హేరోయిన్ రీమా సేన్ కు ఇటీవల "గ్లామర్ క్వీన్" అవార్డు వచ్చింది. ఇటీవల సింగపూర్లో జరిగిన సినీ నటుల అవార్డు కార్యక్రమంలో ఆమెకు ఈ అవార్డును ప్రధానం చేసారు.పలు తెలుగు, తమిళ చిత్రాలలో నటించిన రీమాసేన్ ఇటీవల చిత్రాల పరంగా బాగా వెనకబడింది.తెలుగులో "చిత్రం" తర్వాత "మనసంతా నువ్వే" చిత్రం ఆమెకు బాగా గుర్తింపునిచ్చాయి. అయితే ఆతర్వాత చెప్పుకోదగ్గ విజయాలేమీ ఆమెకు రాలేదు.తమిళంలో పలు చిత్రాలలో నటించినా "చెల్లామె" చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత ఎందుచేతనో ఆమెకు అవకాశాలే రాలేదు. కాగా ప్రస్తుతం ఆమె సెల్వరాఘవన్ దర్శకత్వంలో నిర్మిస్తున్న "ఆయిరత్తిల్ ఒరువన్" చిత్రంలో నటిస్తోంది.ఇప్పుడు వచ్చిన అవార్డుతో రీమాసేన్ చాలా సంతోషంగా ఉన్నట్లు తెలిసింది.తను ఎలాంటి డ్రెస్ వేసినా అందంగానే ఉంటానని అందుకే తనకీ అవార్డు వచ్చిందని ఆమె తెలిసిన వారిదగ్గరల్లా చెబుతూ మురిసిపోతోంది.శ్రీవెంకట్ బులెమోని.
పోలీస్ అధికారి "రాఘవన్"గా వస్తున్న కమల్ హాసన్.
అమెరికాకు చెందిన 'బిజినెస్ వీక్' సర్వేలో "టాప్ 50"లో రజినీకంత్.

భారతీయ తొలి యాభై మంది ప్రముఖుల్లో తమిళ సూపర్ స్టార్ రజినీకంత్ స్థానం సంపాదించారు. భారత 60వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అమెరికాకు చెందిన 'బిజినెస్ వీక్' పత్రిక భారతదేశంలో ఆర్థికంగా, సామాజికంగా అగ్రగాములుగా ఉండటంతో పాటు అత్యంత ప్రజాదరణ కలిగిన మొదటి 50మంది ప్రముఖులు ఎవరనే అంశంపై ప్రత్యేక సర్వే నిర్వహించింది.సినీ, రాజకీయ, క్రీడ,వ్యాపార, వైద్య, శాస్త్రీయ రంగాలలో జరిగిన ఈ సర్వేలో సూపర్ స్టార్ రజినీకంత్ స్థానం సంపాదించుకున్నారు. ఈ పత్రిక రజినీకాంత్ ను దక్షిణాది చలన చిత్ర మహరాజుగా అభివర్నించింది.ఇటీవల విడుదలైన "శివాజి" చిత్రం ప్రపంచవ్యాప్తంగా అందరి దృస్తిని ఆకర్శించిన నేపద్యంలో జరిగిన ఈ సర్వేలో "శివాజి" రజినీ ఫేం పెరిగేందుకు దోహదపడిందని పేర్కొంది.బాలీవుడ్ ఎవర్ గ్రీన్ స్టార్ అమితాబ్ బచ్చన్,షారుఖ్ ఖాన్,అమీర్ ఖాన్,ఐశ్వర్యరాయ్ తదితరులు కూడా ఈ జాబితాలో స్థానం సంపాదించారు.
శ్రీవెంకట్ బులెమోని.
Thursday, August 16, 2007
జానపద చిత్ర రూపాల్లో మహా నటులు శ్రీ ఎన్.టి.ఆర్ గారు.
పవన్ కళ్యాన్,ఎ.ఆర్.రెహమాన్,ఎస్.జె.సూర్యల కాంబినేషన్లో వస్తున్న "పులి".

అక్కినేని నాగార్జున "లవ్ స్టోరీ ఇన్ పార్ట్ 1,2,3...!".

భక్తుడినుండి భగవంతునివరకు నాగార్జున ప్రయానం.

వివాహ భోజనంబు అనబోతున్న యానిమేషన్ "ఘటోత్కచుడు".
వియ్యాలవారి విందు ఒహ్హొహ్హొ నాకెముందు"...
_ అంటూ సాగే "మాయాబజార్" సినీ గీతాన్ని ఏ తెలుగు ప్రేక్షకుడైనా మరచిపోగలడా. మహాభారతంలో లేని కల్పిత కథ 'శశిరేఖా పరిణయం' తో దర్షకబ్రహ్మ కె.వి.రెడ్డి సృస్టించిన మాయాజాలం యాభై సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకున్ని అలరిస్తూనేఉంది.తెలుగు దర్షకుల సృజనాత్మకతకు ప్రతీక ఆ సినిమా.ఆ చిత్రం ఇచ్చిన స్పూర్తితో అలనాటి "మాయాబజార్"కు సహాయ దర్షకుడిగా పనిచేసిన సింగీతం శ్రీనివాసరావు ఇప్పుడు "ఘటోత్కచుడు" అనే మరో సినిమాను రూపొందిస్తున్నారు.అయితే ఇది పూర్తిస్తాయి యానిమేషన్ చిత్రం కావడం దీని ప్రత్యేకత. అలాగే ఈ సినిమాని మోషన్ క్యాప్టరింగ్ టెక్నాలజీ ఆధారంగా నిర్మిస్తుండడం మరో ప్రత్యేకత.గతంలో "మ్యాట్రిక్స్" "హ్యాప్పీ ఫీట్స్"లాంటి ఇంగ్లీషు చిత్రాలలో వాడిన టెక్నాలజీని ఈ చిత్రానికి వాడుతున్నారు.గత రెండు సంవత్సరాలుగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం అతి త్వరలో పూర్తి కానుంది.ఈ అక్టోబరులోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సింగీతం శ్రీనివాసరావు దర్షకత్వం వహించిన ఈ చిత్రంలో దలేర్ మెహందీ, బాల సుబ్రహ్మన్యం, శ్రేయా ఘోషల్,సుధీర్ భోన్స్ లే, షాన్ తదితరులు పాటలు పాడారు. సూర్య దేవర వినోద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం ప్రవీణ్ మణి,యానిమేషన్ డైరెక్టర్ ఒవెల్ మినా.
శ్రీవెంకట్ బులెమోని.
ధూమపాన సన్నివేశాలను నిషేధించిన "వాల్ట్ డిస్నీ".
శ్రీవెంకట్ బులెమోని.
ఇండియన్ పనోరమా పోటీలకు ఆహ్వానం.
శ్రీవెంకట్ బులెమోని.
Tuesday, August 14, 2007
అమితాబ్ 'డాన్" రీమేక్ లో నటించనున్న ఎన్.టి.ఆర్.
శ్రీవెంకట్ బులెమోని.
స్వర్గీయ ఎన్.టి.ఆర్.నిజ జీవిత సంఘటనలతో బాలకృష్ణ సినిమా...!?.
శ్రీవెంకట్ బులెమోని.
కేరళలో ప్రారంభమౌతున్న "పిరమిడ్" సంస్థ.
పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
59/2082,ట్యాబ్ రోడ్,కొచ్చి-682016,కేరళ,ఇండియా.
శ్రీవెంకట్ బులెమోని.
తులసి రెడ్డిగా వస్తున్న విక్టరీ వెంకటేశ్.
శ్రీవెంకట్ బులెమోని.
శేఖర్ కమ్ముల "హ్యాపీ డేస్" ఓవర్సీస్ హక్కులుకొన్న ఆర్.కె.ఫిలింస్.
శ్రీవెంకట్ బులెమోని.
Monday, August 13, 2007
పోరాఠయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి కథతో చిరంజీవి 150వ చిత్రం.
శ్రీవెంకట్ బులెమోని.
"యమదొంగ" లో నటిస్తున్న సీనియర్ ఎన్.టి.ఆర్.
Saturday, August 11, 2007
పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్.
పిరమిడ్ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒక మైలురాయి. వినియోగదారునికి అత్యంత విలువనిచ్చే సంస్థ. ప్రస్తుతం పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్ (పి.యెస్.టి.ఎల్) భారతదేశంలోని అతి పెద్ద థియేటెర్ చైన్ లింక్ సంస్థ.ధక్షిణ భారతదేశంలోని 260 పట్టణాలలో 371 థియేటర్లు కలిగి ఉంది. 44.15 లక్షల చదరపు అడుగుల వ్యాసార్థంగల స్థలంలో సుమారు 2.41 లక్షల సీట్లు ఆయా థియేటర్లలో ప్రేక్షకులకు సౌకర్యాన్ని కలిగిస్తున్నాయి. పిరమిడ్ సంస్థ 2010వ సంవస్త్సరానికి దేశంలోని 1550 పట్టణాలలోని 2000 థియేటర్లలో డిజిటల్ అప్ లింకింగ్ ద్వారా అత్యున్నత సాంకేతిక పరిగ్నానంద్వారా చిత్రప్రదర్శనలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
అతిపెద్ద థియేటర్ చైన్ లింక్ సంస్థ అయిన పిరమిడ్, డిస్ట్రిబ్యుషంద్వారా వచ్చే ఆదాయాన్ని ఆస్వాదించడంపైన కాక, ఆయా థేటర్లలో సౌకర్యాలను ఆధునీకరించడం, స్క్రీన్లను ఆధునీకరించడంతోబాటు నాన్-బాక్స్ ఆఫీస్ సెగ్మెంట్లోంచి ఆదాయాన్ని పొందడంకోసం ప్రయత్నిస్తోంది.
పిరమిడ్ సంస్థ మలేసియాలో ప్రవేశించి థియేట్ర్లు మల్టిప్లెక్సులు నిర్వహించడంతోబాటు స్థానిక నిర్మాతలు, నిర్మాణ సంస్థలతో కలిసి చలనచిత్రాలను నిర్మిస్థోంది.
2007-08వ ఆర్థిక సంవత్సరంలోని ప్రథమార్థంలో 1 ఏప్రిల్ 2007 నుంచి 30 జూన్ 2007 వరకు లిస్టింగ్ లో ప్రథమస్థానంలో నిలిచిన సంస్థ రూ.12,271.43 లక్షలు కూడగట్టుకుంది.ఈబీఐడీయె రూపంలో రూ.2334.99 లక్షలు పోగవగా, పన్నులు చెల్లించిన అనంతరం కంపెనీ లాభం రూ.1600.77 లక్షలు. కంపెనీ ఈపీయెస్ ప్రథమ క్వార్టర్లో రూ.5.66గాను, సంవత్సరానికి ఈపీయెస్ రూ.22.64గా నమోదైంది.
ఇటీవల పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్ సంస్థ సింగపూర్ స్తాక్ ఎక్సేంజ్లో నమోదై 90 మిలియన్ డాలర్లకు వ్యాపారాన్ని విస్థరించుకుంది.పిరమిడ్ సంస్థ పిరమిడ్ సాయిమిర ప్రొడక్షన్ లిమిటెద్ పేరుతో సినీనిర్మానంలోకి కూడా అదుగుపెట్టింది.సినిమాల నిర్మాణంలో హాలీఉడ్ స్తూడియోను అనుసరిస్తూ సంవస్థరానికి 100 చిత్రాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
పిరమిడ్ సంస్థ ఈ ఆర్థిక సంవస్థరానికి అదనంగా మరో 800ల థియేటర్లను తన థియేటర్ అప్ లింకింగ్ లోకి కలుపుకుని ప్రపంచంలోని అతి పెద్ద థియీటర్ కంపెనీగా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.




































