Saturday, September 1, 2007

ఈ రోజు కలైమామణి అవార్డు అందుకోనున్న నటి త్రిశ.




తెలుగు, తమిళ నటి త్రిశ ఈ రోజు తమిళనాడు ప్రభుత్వం అందించే కలైమామణి అవార్డు అందుకోనున్నారు. ప్రతిభావంతులైన చలన చిత్ర, టెలివిజన్,నాటక, మరియు ఇతర కళా రంగాల కళాకారులకు ఇచ్చే ఈ అవార్డుకు త్రిశ తో బాటు మరో 68మంది అందుకోనున్నారు. ఈ అవార్డులను తమిళనాడు గవర్నర్ సూర్జిత్ సింగ్ బర్నాలా అవార్డు గ్రహీతలకు ప్రధానం చేస్తారు. ముక్య మంత్రి కరుణానిధి అవార్డు గ్రహీతలను అభినందిస్తారు.

No comments: