Monday, September 3, 2007

ముంబై బాంబు పేలుళ్ళ నేపద్యంలో మాధవన్ హిందీ చిత్రం "ముంబై మెరీ జాన్".











రెండు సంవత్సరాల క్రితం ముంబై సబర్బన్ రైళ్ళో జరిగిన బాంబు పేలుళ్ళ నేపద్యంలో నిర్మిస్తున్న "ముంబై మెరీ జాన్" చిత్రంలో మాధవన్ కథానాయకునిగా నటిస్తున్నారు. సుమారు రెండు వందలమందిని బలి తీసుకున్న ఈ పేలుళ్ళ కథాంశంతో మరాఠీ దర్శకుడు నిశికాంత్ రూపొందించిన కథ నచ్చడంతో ఈ సినిమాలో నటించడానికి మాధవన్ అంగీకారం తెలిపినట్లు తెలిసింది. కాగా ఇదే దర్శకుడు నిర్మించిన తమిళ చిత్రం "ఎవనో ఒరువన్" చిత్రంలో గతంలో మాధవన్ నటించాడు.

No comments: