Wednesday, October 31, 2007
శేఖర్ కపూర్కు అంతర్జాతీయ గౌరవం

ప్రారంభ చిత్రంగా ప్రదర్శితమయ్యింది. ఆ విధంగా సినిమా రంగానికి శేఖర్ కపూర్ అందించిన సేవలకు ప్రత్యేక గౌరవాన్ని చిత్రోత్సవం అందించింది. ఈ సందర్భంగా శేఖర్ కపూర్ ప్రసంగిస్తూ టర్కీ దేశం ఐరోపా, ఆసియా ఖండాల మధ్య సాంస్కృతిక వారధిగా నిలుస్తున్నదని అన్నారు. తద్వారా ప్రాచ్య దేశాల స్థానానికి చేరుకునేందుకు టర్కీ భౌగోళిక పరిస్థితులు ఎంతగానో ఉపకరిస్తాయని తెలిపారు. "మౌసమ్", "మిస్టర్ ఇండియా" మరియు "బాండీట్
క్వీన్" హిందీ చిత్రాల ద్వారా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో దర్శకునిగా తనకంటూ ఒక ప్రత్యేకస్థానాన్ని శేఖర్ కపూర్ సంపాదించుకున్నారు. "ఐ లవ్ న్యూయార్క్" అంటూ ర్యాంప్ పై నడిచిన నటి స్నేహ

ప్రతిష్టాత్మకమైన "రెడ్ కార్పెట్ ఫిలిం రేటింగ్స్"(31/10/2007)



శ్రీవెంకట్ బులెమోని
అమెరికా విమర్షకులను మెప్పించిన "బీ మూవీ" ఎక్స్ క్లూజివ్ వీడియో క్లిప్పింగ్
ప్రతిష్టాత్మక యానిమేషన్ చిత్రం "బీ మూవీ" నవంబర్ 2న అమెరికాలో విడుదలవనుంది. చిన్నారులను అలరించడం కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ చిత్రం అమెరికా విమర్షకుల అభినందనలు సహితం పొందింది. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి చెందిన ప్రత్యేకమైన వీడియో క్లిప్పింగ్ ను ఇక్కడ ఇస్తున్నాము. వీక్షించండి.
Tuesday, October 30, 2007
ఒక మంచి పని కోసం "ఓం శాంతి ఓం"-స్పెషల్ షో

"ప్రేమ"లో గెలిచి "కుటుంబాన్ని" ఓడిపోయిన శ్రీజ

స్థూలంగా చెప్పేదేమిటంటే శిరీష్ భరద్వాజ్ పేమను గెలుచుకున్న శ్రీజ, తన అమ్మా, నాన్న, తోబుట్టువు, అన్నయ్య, బాబాయ్...ఇలా ఎంతో మంది ప్రేమను కోల్పోయింది. అంటే శ్రీజ "ప్రేమ" లో గెలిచినట్లా, లేక "ఓడినట్లా" ఒక్కసారి ఆలోచించండి.మొదటి తప్పు కన్నా, రెండవ తప్పే చిరు కుటుంబాన్ని ఎక్కువ బాధించింది.ఇది నిజం. శ్రీజ పెద్దల ప్రమేయం లేకుండా తను ప్రేమించిన శిరీష్ భరద్వాజ్ ను పెళ్ళి చేసుకోవడం వల్ల చిరు కుటుంబం కొంత బా
ధ పడిన విషయం అందరికీ తెలుసు. అయితే తదనంతరం ఆమె, తన భర్తతో కలిసి ఢిల్లీ కోర్టుకు ఎక్కి చిరు కుటుంబం వల్ల, చిరు అభిమానుల వల్ల తనకు, తన భర్తకు రక్షన కలిగించాలని కోరడం ఒక ఎత్తయితే, చిరంజీవి అధికారికంగా శ్రీజ లాయర్ పింకీకి లెటర్ వ్రాసిన తరువాత కూడా మీడియాలో కనిపించిన ప్రతిసారీ "అతని అభిమానుల వల్ల తన భర్తకు ముప్పు" అనో, లేక "తమను అధికారిక లాంచనాలతో రిసీవ్ చేసుకుని, గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసి, తన అత్తవారింటికి పంపించాలని" చెప్పడం, లేదా "అతని అభిమానులకు తను చెప్పేదాకా మాకు రక్షణ కరువు" అనో, ఇంకొన్ని మార్లు "అతను మొండివాడయితే, నేను జగమొండిని" ఇలా నోటికి వచ్చినట్లు మాట్లాడి తనవారిని మానసికంగా బాధపడేలా చేసింది. దాని పర్యవసానం...చివరికి చిరు కుటుంబం శ్రీజతో మాట్లాడటానికి కూడా సుముఖత చూపకపోవడమే. ఈ బాధనుంచి కొన్నాళ్ళు దూరంగా ఉండటంకోసం ఏకంగా కుటుంబ సమేతంగా అమెరికా వెళ్ళడానికి సమాయత్తమయ్యారంటే వారు మానసికంగా ఎంత బాధ పడినట్లు. ఇది నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామమేనా?
అంటే శ్రీజ గెలిచిన ప్రేమకోసం కోల్పోయిందేమిటి? శ్రీజ ఇంటర్వ్యూలు చూడలేక అమెరికాకు వెళ్ళిన చిరు కుటుంబం?

కన్నడ నుంచి డబ్బింగ్ అవుతున్న"మొగుడు పెళ్ళాం ఓ బాయ్ఫ్రెండ్"
పెళ్ళయిన తరువాత జీవితంలోకి బాయ్ ఫ్రెండ్ ప్రవేశిస్తే ఆ భార్య పయనమెటు? బాయ్ఫ్రెండ్తో కలిసి భర్తను మోసం చేస్తే భర్త ఆ భార్యను ఏం చేస్తాడు? ఈ ప్రశ్నలకు సమాధానమే "మొగుడు పెళ్ళాం ఓ బాయ్ఫ్రెండ్" అని నిర్మాతలు వల్లభనేని వెంకటేశ్వరరావు, గుత్తికొండ మురళీమోహన్ చెబుతున్నారు. కన్నడలో విజయవంతమైన ఓ చిత్రాన్ని తెలుగులోకి దివ్యసాయి పిక్చర్స్ పతాకంపై అందిస్తున్నారు. రవి
శ్రీ వాస్తవ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. భర్తగా విశాల్, భార్యగా సంజన, బాయ్ఫ్రెండ్గా తిలక్ నటించారు. సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వల్లభనేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ "ఇప్పటికే ఈ చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుందన్నారు. నవంబర్ రెండో వారంలో సినిమా విడుదలకు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. బ్యాంకాక్ బ్యాక్డ్రాప్లో అందమైన లొకేషన్ల నడుమ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శృంగారం, సెంటిమెంట్
కలిసిన కుటుంబకథా చిత్రమిదని వల్లభనేని తెలిపారు.ఈ చిత్రంలో నాలుగు పాటలున్నాయని, గురుకిరణ్ సమకూర్చిన సంగీతం శ్రోతలను అలరిస్తుందని, త్వరలో ఆడియోను విడుదల చేస్తామని" అన్నారు.
మహేశ్ బాబు హీరోగా జేంస్ బాండ్ సిరీస్...!?

త్నం పట్ల మహేశ్ బాబు కూడా ఉత్సాహం చూయించడంతో బాటు, ఈ సిరీస్ ను ఏదైనా కార్పోరేట్ కంపనీ సహకారం తో లేదా, కార్పోరేట్ కంపనీ నిర్మాణంలో నిర్మించాలని అనుకుంటున్నటు తెలిసింది. అందుకు ప్రారంభంగా కథ, కథనాలను తయారు చేసుకోమని సురేంద్రకు మహేశ్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు టాలీవుడ్ లో స్ట్రాంగ్ గానే వినిపిస్తోంది. చూద్దాం. ఈ ప్రయత్నం ఎంతవరకు వస్తుందో.ఇప్పుడు "పౌర్ణమి" వంతు

ర విహారం చేసినవే. ఇక నాగార్జున "బాస్" తమిళ చిత్రాలకు పోటీగా ఇంకా విజయవంతంగా ప్రదర్శింపబడుతూనే ఉంది. ఇప్పుడు ప్రభాస్, త్రిశ,ఛార్మి లు నటించిన "పౌర్ణమి" చిత్రం తమిళనాట విడుదలకాబోతోంది. దీనికి సంబంధించిన డబ్బింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కాగా ఇప్పటికే జెనీలియా, నితిన్ ల "సై" "ఖగజు" పరుతో రిలీజ్ కు రెడీగా ఉండగా, మరో వైపు వెంకటేశ్ , నయనతార నటించిన "తులసి" కూడా త్వరలో తమిళంలో విడుదలకానుంది. ఈ లెక్కన తమిళనాట తెలుగు చిత్రాల జోరు కొనసాగుతున్నట్లే కదా!ముప్పై నిమిషాలలో ఆరు పాటలకు ట్యూన్స్ ఇచ్చిన ఇళయరాజా

వానొచ్చి జోరుపెరిగిన "మల్లన్న"

Monday, October 29, 2007
మా నాన్న మొండి అయితే, నేను జగమొండిని : మీడియాతో శ్రీజ

రాం,జెనీలియాల "రెడీ" దేనికైనా ...
శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్, జెనీలియా జంటగా రూపొందుతున్న సినిమాకు టైటిల్ ను ఖరారు చేశారు. శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటున్న ఈ సినిమాకు "రెడీ" టైటిల్ను, "దేనికైనా" అనేది టాగ్ లైన్ గా పెట్టారు. ఈ సినిమాను స్రవంతి రవికోషోర్ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా కోసం ఒక పాటను వైజాగ్ లో చిత్రీకరించనున్నారు. దేవీశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. హాలీవుడ్ "లవ్ డాక్టర్" = పవన్ కళ్యాణ్ "జల్సా"

లుస్తోంది. కాగా ఈ చిత్రాన్ని సంక్రాంతి ంపర్వదినోత్సవం సందర్బంగా జనవరి 14వ తేదీన విడుదలచేయడానికి దర్శక,నిర్మాతలు నిర్ణయించినట్లు తెలిసింది.కామన్ మెన్ ప్రొటెక్షన్ అంటే ఏమిటో పవన్ కళ్యాణ్ అర్థం చెప్పాలి-విలాసిని

"శ్రీ" జంటకు మరో రెండు వారాల పోలీసు రక్షణ : కోర్టు తీర్పు

2కోట్లకు "తులసి" ఉపగ్రహ ప్రదర్శన హక్కులు కొన్న వై ఎస్ ఆర్ తనయుడు

కమల్ హాసన్ డ్రీం ప్రాజెక్ట్ "మరుదనాయగం" (ట్రైలర్ ఖర్చు రెండు కోట్లు మాత్రమే)(వీడియో)
భారత దేశం గర్వించదగ్గ నటులలో ఒకరు కమల్ హాసన్. పరిచయం అక్కరలేని ఈ నటుడి కల "మరుదనాయగం" చిత్రంలో నటించాలని. అందుకోసం కొన్ని సంవత్సరాల క్రితమే కథ, కథనం సహా ట్రైలర్ని కూడా కమల్ హాసన్ రూపొందించారు. అయితే అంచనాలకు మించిన బడ్జెట్ వల్ల ఈ చిత్రం కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ లోనే ఉంది. ఈ చిత్ర రమారమి ప్రస్తుత బడ్జెట్ సుమారు 500ల కోట్ల రూపాయలు. కానీ తన జీవిత చరమాంకంలోగా ఈ చిత్రం చేయాలనే స్థిర చిత్తం కమల్ హాసన్ లో ఉంది. అతని స్థిర చిత్త ఎంత బలమైనదంటే ఈ చిత్రం కోసం నిర్మించిన ట్రైలర్ కే సుమారు రెండు కోట్ల రూపాయలను ఆయన ఖర్చు పెట్టారు. మరి ఈ చిత్రాన్ని మనం చూస్తామో, లేదో తెలీదు, కానీ దీని ట్రైలర్ని మాత్రం తప్పకుండా చూడండి.
Saturday, October 27, 2007
అమితాబ్, అభిషేక్ సహా ముప్పై ఒక్క టాప్ స్టార్లు నటించిన షారుఖ్ "ఓం శాంతి ఓం"
ఇది నిజంగా హిందీ సినీ అభిమానులకు మంచి వార్తే. ఒకే చిత్రంలో తాము అభిమానించే ముప్పై ఒక్క మంది టాప్ స్టార్లు దర్శనం ఇవ్వడం నిజంగా అభిమానులకు కనులపండుగే మరి. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించి, నిర్మిస్తూన్న "ఓం శాంతి ఓం" చిత్రంలో ఒకేసారి పెద్ద స్టార్లు దర్శనమివ్వనున్నారు. అమితాబ్ బచ్చన్, అభ్షేక్ బచ్చన్, ధర్మేంద్ర, జితేంద్ర, మిథున్ చక్రవర్తి సహా పాత, కొత్త అగ్ర తారాగణం కనిపించనుంది. మిగిలిన వారి పేర్లు రహస్యంగా ఉంచుతున్నప్పటికీ, చిత్రంలోని ఒక ప్రధాన పాటలో వీరంతా దర్శనం ఇవ్వనున్నారు. ఇక అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ లు పాటకన్నా ముందునుంచే చిన్న పాత్రలో కనిపించనున్నారు. దీపావళికి విడుదలవనున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రం విడుదలై ఎన్ని రికార్డులు సాధిస్తుందో చూద్దాం.
పవన్ కళ్యాణ్ సి ఎం పి ఫోర్స్ కు అంబులెన్స్ డొనేట్ చేసిన అభిమానులు

శ్రీజ పేరిట రూ.37 కోట్లు : ఫిలిం నగర్లో పుకార్లు

తమిళ "డాన్" ఎలా వున్నాడో చూద్దామా...!

నటుడు అమీర్ ఖాన్ బ్లాగ్ కు విపరీతమైన డిమాoడ్

టాలీవుడ్ హీరోయిన్ అనుష్క "ఇష్టాఇష్టాలు"


మమ్మల్ని క్షమించండి: శిరీష్ భరద్వాజ్

"బాలీవుడ్ బాద్షా" షారుఖ్ ఖాన్ కు లీగల్ నోటీసు

Friday, October 26, 2007
టాలీవుడ్ కామెడీ అవార్డ్స్ - 2007

నలభై లక్షలు తీసుకున్నాకే శ్రీజ కేసు వాదించిన పింకీ...?

శ్రీజ వ్యవహారంపై చిరు కుటుంబంలో "భిన్న" స్వరాలు...!

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించనున్న మహేశ్ బాబు


Thursday, October 25, 2007
శంకర్ "రోబోట్" ను తిరస్కరించిన షారుఖ్ ఖాన్

పాటల చిత్రీకరణలో యంగ్ ఎన్ టి ఆర్ "కంత్రి"

లండన్ మ్యూజియంలో ప్రతిష్టించనున్న రజనీకాంత్ విగ్రహం

సి ఎం కు ఫోన్ చేసిన చిరంజీవి...!?

ప్రారంభమైన బాలకృష్ణ "రంగా పాండురంగా"

తెలుగులో నటించాలని ఉంది: ప్రియాంక చోప్రా

రంగ ప్రవేశం చేశారు. రేపు కనిపించే అతిపెద్ద "చంద్రుడు" ఇంతపెద్దగా కనిపిస్తాడంటారా..? (పే...ద్ద ఫోటో) మీకోసం

లు హెచ్చరిస్తున్నారు. చివరి షెడ్యూల్ ప్రారంభమైన టబు చిత్రం

దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానున్న "టక్కరి"

సినిమాల్లో నటించేందుకు అవకాశం కల్పించాలి: సుప్రీం కోర్టులో మోనికా బేడి పిటిషన్


సినీ అవకాశాలు విరివిగా వస్తున్నాయని అందువల్ల చిత్రాల్లో నటించేందుకు అవకాశం కల్పించాలని సినీనటి మోనికాబేడీ సుప్రీం కోర్టు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆమె బుధవారం సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. హైదరాబాద్లో నమోదైన నకిలీ పాస్ పోర్టు ఫోర్జరీ కేసులో మోనికాకు బెయిలు లభించిన విషయం తెల్సిందే. అయితే.. భోపాల్ కేసులో మాత్రం ఇంకా బెయిలు లభించలేదు. ఈ కేసులో కూడా బెయిల్ కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో శాశ్వత నివాసమైన పంజాబ్లోని హోషియాప్పర్ జిల్లాలో చబ్బోవాల్ గ్రామాన్ని పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా విడిచి వెళ్లకూడదనే షరతుతో మే 17వ తేదీన బెయిలును మంజూరు చేసింది. దీంతో ఆమెకు సినీ అవకాశాలు వస్తున్నాయి. వీటిలో నటించేందుకు వీలుగా.. భోపాల్ కేసులో కూడా బెయిలును మంజూరు చేయాలని సుప్రీం కోర్టును కోరింది.
పవన్ "దండు" కదిలింది :"కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్"కు అనూహ్య స్పందన

ను కూడగట్టారు. ర్యాలీలు తీశారు. ఈ స్పందనలో ఎక్కువగా అమ్మాయిలే ఉండడం విశేషం.రాజమండ్రిలోనూ బుధవారం ర్యాలీలు తీశారు. స్నేహ యూత్ క్లబ్, రాజమండ్రి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ క్లబ్, చిరంజీవి ఫ్యాన్స్ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీలో పవన్ పెట్టిన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ జిందాబాద్, పవన్ జిందాబాద్ అంటూ కదిలారు. పవన్ కళ్యాణ్ ప్రారంభించిన ఫోర్స్ కోసం ప్రాణాలైనా అర్పిస్తామని వారీ సందర్భంగా అన్నారు. తమిళంలో "కలుగు"గా అనువదింపబడుతున్న నితిన్ "సై"

Wednesday, October 24, 2007
మా ప్రేమ కథను చిత్రంగా నిర్మిస్తే, అందులో మేమిద్దరం కలిసి నటిస్తాం :"మీడియా"తో శ్రీజ

జాతీయ జెండాకు అగౌరవం :అమీర్ఖాన్ పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్

తన పేరుతో వ్యాపారం నిర్వహిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది : కమల్ హాసన్
పవన్ సి ఎం పి ఎఫ్ లో చేరాలనుకుంటే ఈ క్రింది ఫోన్ నంబర్లలో సంప్రదించండి

జెస్సీ మెట్ కాఫ్ తో హాలీవుడ్ సినిమాలో నటించనున్న శ్రియా సరన్

డాడీ మాటలు నమ్మను, ప్రస్తుతానికి ఢిల్లీలోనే నివాసం:"జీ టీవీ" ఇంటర్వ్యూలో శ్రీజ

ప్రతిష్టాత్మకమైన "రెడ్ కార్పెట్ ఫిలిం రేటింగ్స్"(24/10/2007)
Bordertown : Rating -R
The Comebacks : Rating -PG-13(for crude and sexual content throughout and some drug material)
Gone Baby Gone : Rating -R(for violence, drug content and pervasive language)
RATINGS GUIDE
G : GENERAL AUDIENCES (All Ages Admitted)
PG : PARENTAL GUIDANCE SUGGESTED (Some Material May Not Be Suitable for Children) PG-13 : PARENTS STRONGLY CAUTIONED (Some Material May Be Inappropriate for Children Under 13)
R : RESTRICTED (Under 17 Requires Accompanying Parent or Adult Guardian)
NC-17 : NO ONE 17 AND UNDER ADMITTED
శ్రీవెంకట్ బులెమోని
పవన్ కళ్యాణ్ స్థాపించిన సి ఎం పి ఎఫ్ కు విరాలాల వెల్లువ

Tuesday, October 23, 2007
హర్రర్ ఫిలిం ఫెస్టివల్-2007 ట్రైలర్
ఈ సంవత్సరం నవంబర్ 9 నుంచి 18 వరకు జరుగనున్న అంతర్జాతీయ స్థాయి హర్రర్ ఫిలిం ఫెస్టివల్ ట్రైలర్ ఈ క్రింద ఇస్తున్నాము గమనించండి.
బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ : ఈ వారం టాప్-5 ఫిలింస్
మొదటి నాలుగు రోజుల కలెక్ష్న్ పరంగానే మహేశ్ బాబు "అతిధి" మొదటి స్థానాన్ని ఆక్రమించింది తప్ప సినిమాలో ఏమీ లేదని టాలీవుడ్ టాక్. సినిమాకు హీరో కేంద్ర బిందువు కావడంలో తప్పు లేదు కానీ, హీరోనే మొత్తం కావడం ప్రేక్షకులు జీర్ణించుకోలేక పోయారని పరిశ్రమ అంటోంది. కథ, కథనం దగ్గర్నుంచి సినిమాలో అనేక విషయాలు ప్రేక్షకులకు రుచించలేదు. అయితే దసరా పర్వదినం సందర్భంగా వచ్చిన సెలవులు, అదిరిపోయే పబ్లిసిటీ వల్ల ఈ చెత్రం ఈ వారంలో అత్యధిక కలెక్షన్లు కలిగిన చిత్రంగా నిలబడింది. అయితే ఫిలిం నగర్ మాత్రం ఈ చిత్రం యావరేజ్ నుంచి బిలో యావరేజ్ చిత్రం గా నిలబడుతుందని అంటోంది.2. "తులసి"కి తగ్గిన కలెక్షన్లు
విక్టరీ వెంకటేష్ నటించిన "తులసి" చిత్రం కలెక్షన్లు బాగా తగ్గాయి. కుటుంబ హీరోగా పేర్గాంచిన వెంకటేశ్ ఓవర్ మాసిజం చూయించడం వల్ల మహిళా ప్రేక్షకులు ఈ చిత్రానికి బాగా తగ్గారు. కుటుంబ సమేతంగా చూసే వారి సంఖ్య కూడా తగ్గుముఖం పట్టడం వల్ల ఈ చిత్ర కలెక్షన్లు తగ్గాయి.విశాల్ నటించిన "భయ్యా" చిత్రం అయిదవ స్థానాన్ని ఆక్రమించింది. ద్విభాషా చిత్రమిన దీనికి ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రావడం లేదు. "యావరేజ్ ఫిలిం" టాక్ తో చిత్రం కొనసాగుతొంది. ఒక్కసారి చూడవచ్చు అని సినీ పరిశ్రమ అభిప్రాయం.
శ్రీవెంకట్ బులెమోని
తెరవెనుక ఉన్నది పి జె ఆర్ తనయుడే..నా...!?

పగిలిన గుండెలు...పేలని తూటాలు- చెమర్చిన "చిరు" పితృ హృదయం

Monday, October 22, 2007
రివాల్వర్ అప్పజెప్పడానికి వెలుతూ విలేఖరులతో మాట్లాడుతున్న పవన్ కళ్యాన్ (పోటో గ్యాలరీ)
మా నాన్న, మా బాబాయ్ అభయమిస్తే మేము హైదరాబాదు వస్తాము: "ఢిల్లీ హైకోర్టులో" చెప్పిన శ్రీజ

ఢిల్లీ హైకోర్టులో రక్షణ కోరిన శ్రీజ, శిరీష్ బరద్వాజ్ : పోలీసులకు తుపాకీ అందచేసిన పవన కళ్యాణ్

మహేశ్ బాబు "అతిధి" అట్టర్ ఫ్లాఫ్

తెలుగు "బంటీ ఔర్ బబ్లీ" లుగా తరున్, ఇలియానా...!


143...అనుకుంటున్న ఇలియానా, దిల్ రాజు..!?


చిరంజీవిని పరామర్శించిన బాలకృష్ణ

గురుద్వారాలో ఒక్కటైన భూమికా చావ్లా, భరత్ ఠాకూర్

Friday, October 19, 2007
సినిమా షూటింగ్ లో అగ్ని ప్రమాదం, స్పృహ తప్పిన నటి (అగ్ని ప్రమాద దృష్యాల ఫోటోలు)
ఒక సినిమా షూటింగ్ లో జరిగిన అగ్ని ప్రమాదం వల్ల అందులో నటిస్తున్న నటి సోనూ స్పృహ తప్పి పడిపోగా, సహ నటుడు శ్రీనాథ్ కొద్దిగా గాయపడటం జరిగింది. అయితే ఇది తెలుగు సినిమా షూటింగ్ సందర్భంగా జరిగింది కాదు. మన పొరుగునే ఉండే కన్నడ చిత్ర రంగంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కన్నడ చిత్ర దర్శక, నిర్మాత సూరి నిర్మిస్తున్న "ఇంతి నిన్న ప్రీతియ" చిత్రం సందర్భంగా జరిగింది. కాగా అప్పుడు ఈ సినిమాలోని పెళ్ళి సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. మండపంలో ఉంచిన ఒక చిన్న దీపం ద్వారా అంటుకున్న ఈ మంటలు కొద్ది కొద్దిగా వ్యాపించడం ఆరంభించాయి. అయినప్పటికీ షూటింగ్ ను నిలిపివేయకుండా, ఆ మంటల్లోనే ఈ చిత్ర షూటింగ్ ను కొనసాగించడంతో పొగ బాగా పీల్చుకున్న నటి సోనూ స్పృహతప్పి పడిపోయింది. ఆ మంటల్లోంచి నటుడు శ్రీనాథ్ చిన్న చిన్న గాయాలతో బయట పడ్డాడు. కాగా చిత్రంలో నటిస్తున్న సోనూ, శ్రీనాథ్ లు ఇద్దరూ కొత్తవారు కావడం ఇక్కడ గమనార్హం. షూటింగ్ ముగిసిన తర్వాత ఆ మంటలను అదుపులోకి తీసుకురావడం కోసం ప్రయత్నాలు జరిగాయని తెలిసింది. ఈ విషయమై కన్నడ చిత్ర ప్రముఖులు చిత్ర దర్శకుడు సూరిని మందలించినట్లు తెలిసింది.రిలయన్స్ " బ్రాండ్ అంబాసిడర్" గా మహేశ్ బాబు

శిరీశ్ భరద్వాజ్ తండ్రి ఇంటర్వ్యూ





















































































































































































